వాళ్ళూ మనుష్యులే…..(కథ)
వాళ్ళూ మనుష్యులే (కథ) మూర్తికి ఇద్దరు పిల్లలు ఇద్దరూ పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టారు. ఇద్దరు పిల్లలనూ ఎక్కడైనా వదిలిపెట్టాసి రమ్మని, రోజూ బార్యతో పోట్లాట పెట్టుకుంటాడు. ఏ తల్లీ అలా చేయదని అతని భార్య అతనితో చెప్పినప్పుడు నేను విడిచిపెట్టి వస్తాను అని గొడవపడే వాడు. రోజూ అతను పెట్టే భాధలను భరించలేక పిల్లలను తీసుకుని అతని భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది. సమాజానికి భయపడి పోలీసు రిపోర్టు ఇచ్చేడే గానీ, భార్యా పిల్లల మీద ప్రేమతో కాదు. తన ఆఫీసులొ పనిచేస్తున్న పెళ్ళి వయసు దాటిన క్రిష్ణవేణిని పెళ్ళి చేసుకోవటానికి ఇష్టపడి ఆమెను అడుగుతాడు. పెళ్ళి వయసు దాటిన, అందం తక్కువగా ఉన్న తనను పెళ్ళిచేసుకోవటానికి రెడీ అంటున్న మూర్తికి క్రిష్ణవేణి ఓ.కే. చెప్పిందా?......తెలుసుకోవటానికి ఈ కథను చదవండి. *********************************** *********************************** *******************************